కీలక దశకు చేరుకున్న తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. అరెస్టులకు రంగం సిద్ధం..!

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. 8 గంటల పాటు జరిగిన విచారణలో ఈ కేసులో ఏ-3గా ఉన్న సింహయాజితో ఉన్న సంబంధాలతోపాటు మొత్తం వ్యవహారంలో ఆయనకు ఉన్న అవగాహన గురించి అడిగినట్లు తెలుస్తోంది. మరో వైపు భాజపా ప్రధాన కార్యదర్శి బీఎన్‌ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్, జగ్గూస్వామిల గైర్హాజరును సిట్  తీవ్రంగా పరిగణిస్తోంది. వీరిని అరెస్టు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 22 Nov 2022 09:44 IST

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు కీలక దశకు చేరుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. 8 గంటల పాటు జరిగిన విచారణలో ఈ కేసులో ఏ-3గా ఉన్న సింహయాజితో ఉన్న సంబంధాలతోపాటు మొత్తం వ్యవహారంలో ఆయనకు ఉన్న అవగాహన గురించి అడిగినట్లు తెలుస్తోంది. మరో వైపు భాజపా ప్రధాన కార్యదర్శి బీఎన్‌ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన తుషార్, జగ్గూస్వామిల గైర్హాజరును సిట్  తీవ్రంగా పరిగణిస్తోంది. వీరిని అరెస్టు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు