Viral Video: ప్రయత్నం ఫలించింది.. 24 కొండచిలువ పిల్లలు జన్మించాయి..
కేరళలోని కాసరగోడ్ జిల్లాలో కొండచిలువ గుడ్లను కాపాడేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఏకంగా 54 రోజులపాటు జాతీయ రహదారి పనుల్ని ఆపేశారు. ఇటీవలే మొత్తం 24 పిల్లపాములు జన్మించాయి. అటవీశాఖ సిబ్బంది అమీన్ సహాయంతో వాటిని అడవిలో క్షేమంగా వదిలిపెట్టారు.
Published : 18 May 2022 10:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..