Talasani: నా రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్ష: తలసాని శ్రీనివాస్ యాదవ్
తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivasyadav) పునరుద్ఘాటించారు. కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు మంచిది కాదన్నారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అని, తన ప్రాణం ఉన్నంత వరకూ ఎన్టీఆర్ను మర్చిపోనని ఆయన తెలిపారు.
Published : 18 Nov 2023 16:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు