Talasani: నా రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ పెట్టిన భిక్ష: తలసాని శ్రీనివాస్ యాదవ్‌

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Talasani Srinivasyadav) పునరుద్ఘాటించారు. కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు మంచిది కాదన్నారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ పెట్టిన భిక్ష అని, తన ప్రాణం ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ను మర్చిపోనని ఆయన తెలిపారు. 

Published : 18 Nov 2023 16:27 IST

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైంది కాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Talasani Srinivasyadav) పునరుద్ఘాటించారు. కమ్మసేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు మంచిది కాదన్నారు. తన రాజకీయ జీవితం ఎన్టీఆర్‌ పెట్టిన భిక్ష అని, తన ప్రాణం ఉన్నంత వరకూ ఎన్టీఆర్‌ను మర్చిపోనని ఆయన తెలిపారు. 

Tags :

మరిన్ని