తెలుగు రాష్ట్రాలు కలుస్తాయని బుద్ధిలేనివాళ్లే అంటున్నారు: చంద్రబాబు
సామాజిక సంస్కరణలతో పాటు అభివృద్ధికి బాటలు వేసిన తెలుగుదేశానికే తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో తాను చేసిన అభివృద్ధిని, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారని.. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం విధ్వంసం కొనసాగుతోందని మండిపడ్డారు. తెలుగురాష్ట్రాలు కలుస్తాయని కొందరు మాట్లాడుతున్నారని.. ఇది జరిగే ప్రసక్తే లేదని ఖమ్మం శంఖారావం సభలో స్పష్టంచేశారు.
Updated : 22 Dec 2022 12:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..