Payyavula: 50 రోజులైనా.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు చూపగలిగారా?: పయ్యావుల

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారన్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు.  

Published : 02 Nov 2023 15:14 IST

తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) జైలు నుంచి వచ్చిన సమయంలో ప్రజలు నీరాజనాలు పలికారని ఆ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని ప్రజలు నమ్మారన్నారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పయ్యావుల మాట్లాడారు.  

Tags :

మరిన్ని