KishanReddy: కేవలం ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాలేదు: కిషన్రెడ్డి
కేవలం ఒకరిద్దరి వల్లే తెలంగాణ రాష్ట్రం రాలేదని కేంద్రమంత్రి కిషర్ రెడ్డి అన్నారు. గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న భాజపా మద్దతు వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు. అమరవీరుల ఆకాంక్షల మేరకు భారాస ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శించారు.
Updated : 02 Jun 2023 16:08 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్