Andhra News: అల్లూరి జిల్లా మన్యంలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు

అల్లూరి జిల్లా మన్యంలో కొండ కోనల నుంచి మంచానపడ్డ గిరిజనులను ఆసుపత్రులకు తరలించాలంటే గగనంగా మారింది. కొండలు, లోయలను దాటుకొని అటవీ మార్గం మీదుగా డోలీ కట్టుకొని నడుస్తూ గిరిజనులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. రోగులను ఆసుపత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. 

Published : 15 Oct 2022 15:14 IST

అల్లూరి జిల్లా మన్యంలో కొండ కోనల నుంచి మంచానపడ్డ గిరిజనులను ఆసుపత్రులకు తరలించాలంటే గగనంగా మారింది. కొండలు, లోయలను దాటుకొని అటవీ మార్గం మీదుగా డోలీ కట్టుకొని నడుస్తూ గిరిజనులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. రోగులను ఆసుపత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. 

Tags :

మరిన్ని