Andhra News: అల్లూరి జిల్లా మన్యంలో గిరిజనులకు తప్పని డోలీ కష్టాలు
అల్లూరి జిల్లా మన్యంలో కొండ కోనల నుంచి మంచానపడ్డ గిరిజనులను ఆసుపత్రులకు తరలించాలంటే గగనంగా మారింది. కొండలు, లోయలను దాటుకొని అటవీ మార్గం మీదుగా డోలీ కట్టుకొని నడుస్తూ గిరిజనులు పడుతున్న బాధలు వర్ణానాతీతం. రోగులను ఆసుపత్రికి తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
Published : 15 Oct 2022 15:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.7 వేలకోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
-
జగన్ ఇష్టారాజ్యం చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
-
ప్రియురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఆత్మహత్య
-
వైకాపా మార్క్ ’పీనల్ కోడ్’: పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
-
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి