Romans: 2 వేల ఏళ్ల క్రితం శిథిలమైన నగరం.. తవ్వకాల్లో ఆసక్తికర అంశాలెన్నో!
గ్రీకు-రోమన్ జీవన విధానానికి అద్దం పట్టే నగరం పాంపేయి. ఇటలీలో ప్రస్తుతం ఉన్న ప్రముఖ పర్యాటక ఆకర్షణల్లో పాంపేయి నగరం కూడా ఒకటి. అయితే నగరానికి సమీపంలోని అగ్నిపర్వతం పేలుడుతో 2 వేల ఏళ్ల క్రితమే ఈ నగరం శిథిలమైపోయింది. వందల ఏళ్ల నుంచి నగరాన్ని తవ్వడం ప్రారంభించిన శాస్త్రవేత్తలు అనేక విషయాలను కనుగొన్నారు. తాజాగా గర్భంతో ఉన్న తాబేలు అవశేషాలను గుర్తించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.
Published : 26 Jun 2022 22:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం