Andhra News: ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత.. వైకాపా ఎమ్మెల్యేపై దాడి!
ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైకాపా కార్యకర్త గంజి ప్రసాద్ హత్య నేపథ్యంలో పరామర్శించడానికి వెళ్ళిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును అదే పార్టీకి చెందిన మరో వర్గం కార్యకర్తలు, నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేపై దాడికి యత్నించడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Published : 30 Apr 2022 11:08 IST
Tags :