ఎమ్మెల్యే పాదయాత్రకు డప్పు చాటింపు.. బతుకమ్మతో వస్తే రూ.200, బోనంతో వస్తే రూ.300!
తెలంగాణలో ఓట్ల పండుగ వస్తుండటంతో గ్రామాల్లో అప్పుడే కోలాహలం నెలకొంది. నాగర్కర్నూల్ జిల్లాలో ఓ నేత పాదయాత్ర వేళ.. జనసమీకరణ కోసం డప్పు చాటింపు వేయించారు. బతుకమ్మతో వచ్చిన వారికి రూ.200, బోనంతో వస్తే రూ.300, ఆటలాడిన వారికి మద్యం సీసా ఇస్తారంటూ ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెల్కపల్లి మండలంలోని రకోన్డా, లక్నారం గ్రామాలకు ఎమ్మెల్యే వస్తున్నారంటూ ముందుగానే ఇలా చాటింపు వేయించారు.
Published : 30 Aug 2023 12:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!