Andhra news: ఈ గంగమ్మకు 900 ఏళ్ల చరిత్ర ఉంది: రోజా
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను మంత్రి రోజా శనివారం దర్శించుకున్నారు. గంగమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి ఆమె సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలోనే తొలిసారిగా గంగ జాతర మొదలైందని తెలిపారు. 900 ఏళ్ల క్రితం అనంతాళ్వార్ తిరుపతిలో గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు.
Published : 14 May 2022 15:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ హైకోర్టు జస్టిస్ పేరుతో పోలీసులకు వేధింపులు.. అరెస్టు
-
నంబర్లు భళా.. కాసుల గలగల..! రూ.లక్షలు పలుకుతున్న ఫ్యాన్సీ నంబర్లు
-
నా ఓటు ఆయనకే..: నిక్కీ హేలీ
-
దేశానికి ముప్పుగా భూతాపం.. క్లైమేట్ ఛేంజ్ ఇన్ది ఇండియన్ మైండ్-2023 నివేదికలో వెల్లడి
-
పోలీసుల నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం!
-
అండర్ 16... నో సోషల్ మీడియా!