Vande Bharat: త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ కోచ్లు.. డిజైన్ చూశారా?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ కోచ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు లోపలి డిజైన్ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘కాన్సెప్ట్ ట్రైన్ వందే భారత్ స్లీపర్ వెర్షన్’ 2024లో రాబోతుందంటూ ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ స్లీపర్ కోచ్ లను అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Updated : 04 Oct 2023 19:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్
-
రైసీ తర్వాత ఇప్పుడు అధికారం ఎవరు చేపడతారు..?
-
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్