Vande Bharat: త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్‌లు.. డిజైన్‌ చూశారా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్  రైళ్లలో స్లీపర్  కోచ్‌లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు లోపలి డిజైన్‌ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘కాన్సెప్ట్ ట్రైన్ వందే భారత్ స్లీపర్ వెర్షన్’ 2024లో రాబోతుందంటూ ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ స్లీపర్  కోచ్ లను అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Updated : 04 Oct 2023 19:49 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్  రైళ్లలో స్లీపర్  కోచ్‌లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు లోపలి డిజైన్‌ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘కాన్సెప్ట్ ట్రైన్ వందే భారత్ స్లీపర్ వెర్షన్’ 2024లో రాబోతుందంటూ ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ స్లీపర్  కోచ్ లను అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

Tags :

మరిన్ని