Vande Bharat: త్వరలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ కోచ్లు.. డిజైన్ చూశారా?
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో స్లీపర్ కోచ్లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలు లోపలి డిజైన్ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘కాన్సెప్ట్ ట్రైన్ వందే భారత్ స్లీపర్ వెర్షన్’ 2024లో రాబోతుందంటూ ఫొటోలను ట్వీట్ చేశారు. ఈ స్లీపర్ కోచ్ లను అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Updated : 04 Oct 2023 19:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
నోటా.. వచ్చిందిలా
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా