Chandra babu: వక్ఫ్ బోర్డు భూముల్ని వైకాపా నేతలే కబ్జా చేస్తున్నారు: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూతిపరుల పింఛన్లు తొలగిస్తే, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మైనార్టీలకు గతంలో తెలుగుదేశం హయాంలో అందించిన రంజాన్ తోఫా సహా అనేక పథకాలు నిలిపివేశారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు భూముల్ని వైకాపా నేతలే కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Updated : 09 Dec 2022 18:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ- సుకుమార్ కాంబో.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత
-
ఏకంగా ఎనిమిదిసార్లు ఓటేసి.. యూపీలో యువకుడి బాగోతం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి