TDP: ఉంగుటూరు టికెట్ గన్ని వీరాంజనేయులకే ఇవ్వాలని.. 700 కార్లతో ర్యాలీ
ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ సీటును తెదేపా.. గన్ని వీరాంజనేయులుకే కేటాయించాని కోరుతూ ఆయన మద్దతుదారులు కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉంగుటూరు నుంచి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు 700 కార్లతో ర్యాలీ నిర్వహించారు. తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనలో వీరాంజనేయులుకి చోటు దక్కలేదు. పొత్తులో భాగంగా ఉంగుటూరు స్థానం జనసేన, భాజపా ఆశిస్తున్నాయి.
Published : 10 Mar 2024 15:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి