TDP: ఉంగుటూరు టికెట్ గన్ని వీరాంజనేయులకే ఇవ్వాలని.. 700 కార్లతో ర్యాలీ
ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ సీటును తెదేపా.. గన్ని వీరాంజనేయులుకే కేటాయించాని కోరుతూ ఆయన మద్దతుదారులు కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉంగుటూరు నుంచి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు 700 కార్లతో ర్యాలీ నిర్వహించారు. తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనలో వీరాంజనేయులుకి చోటు దక్కలేదు. పొత్తులో భాగంగా ఉంగుటూరు స్థానం జనసేన, భాజపా ఆశిస్తున్నాయి.
Published : 10 Mar 2024 15:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ