TDP: ఉంగుటూరు టికెట్‌ గన్ని వీరాంజనేయులకే ఇవ్వాలని.. 700 కార్లతో ర్యాలీ

ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ సీటును తెదేపా.. గన్ని వీరాంజనేయులుకే కేటాయించాని కోరుతూ ఆయన మద్దతుదారులు కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉంగుటూరు నుంచి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు 700 కార్లతో ర్యాలీ నిర్వహించారు. తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనలో వీరాంజనేయులుకి చోటు దక్కలేదు. పొత్తులో భాగంగా ఉంగుటూరు స్థానం జనసేన, భాజపా ఆశిస్తున్నాయి. 

Published : 10 Mar 2024 15:57 IST

ఏలూరు జిల్లా ఉంగుటూరు అసెంబ్లీ సీటును తెదేపా.. గన్ని వీరాంజనేయులుకే కేటాయించాని కోరుతూ ఆయన మద్దతుదారులు కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉంగుటూరు నుంచి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వరకు 700 కార్లతో ర్యాలీ నిర్వహించారు. తొలి జాబితా అభ్యర్థుల ప్రకటనలో వీరాంజనేయులుకి చోటు దక్కలేదు. పొత్తులో భాగంగా ఉంగుటూరు స్థానం జనసేన, భాజపా ఆశిస్తున్నాయి. 

Tags :

మరిన్ని