బ్రేకింగ్
29 Mar 2024 | 09:30 IST
మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ‘చాయ్ పే చర్చ’లో పాల్గొన్నారు. ఏఐ విసురుతున్న సవాళ్ల గురించి వారు చర్చించారు. ఇది ఎంతో శక్తిమంతమైంది అయినా.. పలువురి చేతుల్లో దుర్వినియోగమవుతోందని అభిప్రాయపడ్డారు. డీప్ ఫేక్ ద్వారా తన గొంతును కూడా అనుకరించినట్లు మోదీ చెప్పారు. విద్యారంగంలో మార్పులకు టెక్నాలజీ ఉపయోగపడుతోందని ఆయన తెలిపారు. జీ 20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించినట్లు వివరించారు. తమిళనాడులో పర్యటకుల కోసం పర్యావరణహితమైన హైడ్రోజన్ పవర్డ్ బోట్ను ప్రారంభించినట్లు వివరించారు. తాను ధరించిన జాకెట్ పునరుత్పాదక పద్ధతిలో తయారు చేసిందని పేర్కొన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
- ‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
- జవహర్రెడ్డి జగన్నాటకం
- సన్రైజర్స్ మళ్లీ..
- నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
- అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
- వారికి నో.. వీరికి ఎస్
- ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
- ‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?