సంక్షిప్త వార్తలు
జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 8,799 మందికి గాను 8,225 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మొత్తం పూర్తయ్యాయి. బ్రిడ్జి కోర్సుకు సంబంధించిన రెండు పరీక్షలను 20, 21న నిర్వహిస్తున్నట్లు
ముగిసిన ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 8,799 మందికి గాను 8,225 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మొత్తం పూర్తయ్యాయి. బ్రిడ్జి కోర్సుకు సంబంధించిన రెండు పరీక్షలను 20, 21న నిర్వహిస్తున్నట్లు ఇంటర్ నోడల్ జిల్లా అధికారి సలాం వెల్లడించారు.
డీఆర్డీవోగా సాయన్న
కామారెడ్డి కలెక్టరేట్: కామారెడ్డి డీఆర్డీవోగా సాయన్నను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేసిన వెంకటమాధవరావు గత నెల 24 నుంచి సెలవుల్లో ఉన్నారు. ఆయన స్థానంలో కమిషనరేట్లో పని చేస్తున్న సాయన్నను పంపుతున్నారు. ఆర్నెల్ల క్రితం ఆయన ఇక్కడే ఏపీడీగా, ఇన్ఛార్జి డీపీవోగా పనిచేశారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
కోనాపూర్ పాఠశాల నిర్మాణ పనులు ప్రారంభం
బీబీపేట : కోనాపూర్లో మంత్రి కేటీఆర్ రూ.2.50 కోట్ల సొంత ఖర్చుతో తలపెట్టిన ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. జడ్పీ వైస్ ఛైర్మన్ ప్రేమ్కుమార్, సర్పంచి చెప్యాల నర్సవ్వ చేతుల మీదుగా ముగ్గు పోసి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలమణి, వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, ఉపసర్పంచి స్వామి, సొసైటీ డైరెక్టర్ దేవునిపల్లి శ్రీనివాస్, మాజీ సర్పంచి సాయాగౌ, రెక్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్గౌ, కోఆప్షన్ సభ్యుడు ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు వైద్యశాఖలో ప్రతిభా జాబితా ప్రదర్శన
కామారెడ్డి వైద్యవిభాగం, న్యూస్టుడే: జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ఎన్పీసీడీసీఎస్, ఎస్ఎన్సీయూ స్టాఫ్ నర్సుల ప్రతిభా జాబితాను ప్రదర్శించనున్నట్లు డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో తప్పులపై ఈ నెల 23లోగా అభ్యంతరాలు తెలపాలని సూచించారు.
ఆరోపణలు అవాస్తవం
కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: శ్రీవారి వెంచర్పై భాజపా నేత వెంకటరమణారెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తమవని సంస్థ డైరెక్టర్ గడ్డం సురేందర్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగాపూర్, కృష్ణాజివాడి, అబ్దుల్నగర్ గ్రామాల రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి వెంచర్ చేశామన్నారు. అందులో అసైన్డ్భూమి లేదని పేర్కొన్నారు. బెదిరింపు రాజకీయాలకు పాల్పడటం సరికాదన్నారు. సమావేశంలో ప్రతినిధులు అరవింద్, శ్రీకాంత్,
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రేరణ శిక్షణ శిబిరానికి ఇద్దరు విద్యార్థుల ఎంపిక
[ 07-05-2024]
గుజరాత్లోని వాద్నగర్లో జరిగే జాతీయస్థాయి ప్రేరణ శిక్షణ శిబిరానికి జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు డీఈవో రాజు ఓ ప్రకటనలో తెలిపారు. -
మతోన్మాద పార్టీలకు గుణపాఠం చెప్పాలి
[ 07-05-2024]
దేశంలో మతోన్మాత పార్టీలకు గుణపాఠం చెప్పాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజీజ్ భాషా అన్నారు. కామారెడ్డిలో మంగళవారం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. -
మానసిక రోగులకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
[ 07-05-2024]
మానసిక రోగులకు చికిత్స, కౌన్సెలింగ్తో వ్యాధిని నయం చేయవచ్చని మానసిక వైద్యుడు రమణ అన్నారు. -
కాలభైరవ స్వామికి సింధూర పూజలు
[ 07-05-2024]
ఇసన్నపల్లి రామారెడ్డిలోని కాలభైరవ స్వామి ఆలయంలో సింధూర పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామికి భక్తులు మూలభావి నుంచి నీటిని తీసుకువచ్చి అభిషేకాలు చేశారు. -
కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
[ 07-05-2024]
వేసవి నేపథ్యంలో ఉపాధి కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఆర్డీవో చందర్ నాయక్ అన్నారు. మంగళవారం పోసానిపేట్ గ్రామంలో చెరువు పూడికతీత పనులను పరిశీలించారు. -
పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
[ 07-05-2024]
అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద చేపట్టిన పనులను పాఠశాలలు తెరిచే లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 07-05-2024]
భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం యువ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. -
భారీ మెజారిటీతో శెత్కర్ను గెలిపించాలి
[ 07-05-2024]
మండలంలో తాండూరు గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెత్కర్కు మద్దతుగా స్థానిక నాయకులు ప్రచారం నిర్వహించారు. -
దళిత వికాస ఇన్ఛార్జిలకు సన్మానం
[ 07-05-2024]
తాండూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను జహీరాబాద్ పార్లమెంట్ దళిత వికాస ఇన్ఛార్జిగా నియమితులైన ప్రభాకర్ను, ఎల్లారెడ్డి నియోజకవర్గ దళిత వికాస ఇన్ఛార్జిగా ఎన్నికైన బోరంచ సాయిలను కాంగ్రెస్ కార్యకర్తలు శాలువాతో ఘనంగా సన్మానించారు. -
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం
[ 07-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అని కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. -
ఉత్సాహంగా వేసవి శిబిరం
[ 07-05-2024]
ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి, భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. -
కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఇందుప్రియ
[ 07-05-2024]
ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని బల్దియా ఛైర్పర్సన్ ఇందు ప్రియ అన్నారు. -
భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 07-05-2024]
ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు... -
ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా
[ 07-05-2024]
‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను. ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
అగ్రనేతలు వస్తున్నారు
[ 07-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. -
నేతల నోట.. తీయటి మాట
[ 07-05-2024]
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. -
ఆమె నిర్ణయం.. అభ్యర్థి విజయం
[ 07-05-2024]
ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు. -
ఐదంచెల భద్రతా వ్యవస్థ
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్ సింధూశర్మ పేర్కొన్నారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్ తెచ్చి తీరుతాం’
[ 07-05-2024]
తాము అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ తప్పక అమలుపరుస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. -
‘వ్యాపారులకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం’
[ 07-05-2024]
కేంద్ర ప్రభుత్వం రైతులను విస్మరించి పెట్టుబడిదారులు, వ్యాపారులకు కొమ్ము కాస్తుందని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. -
ఇటు తనిఖీలు.. అటు దోస్త్ నోటిఫికేషన్
[ 07-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కళాశాలలకు 2024-25 విద్యా సంవత్సరానికి ‘యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు’ ఇచ్చేందుకు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. -
ఆదాయానికి గండి
[ 07-05-2024]
‘కామారెడ్డిలో పాత జాతీయరహదారిపై ఉన్న ఓ వాణిజ్య భవనం నివాసయోగ్య పన్ను పరిధిలో ఉంది. నిర్మాణాల వైశాల్యం ఎక్కువ ఉన్నా తక్కువ చూపారు. నిర్దేశిత కొలతల ఆధారంగా పన్ను చెల్లించడం లేదు. -
మళ్లీ భగ్గుమన్న భానుడు
[ 07-05-2024]
జిల్లాలో మళ్లీ ఎండ జోరందుకుంది. నిప్పుల కొలిమిలా పరిస్థితి మారుతోంది. -
గడపగడపకు బూత్స్థాయి కమిటీలు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. -
‘70 ఏళ్లుగా ఓటేస్తున్నా’
[ 07-05-2024]
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. -
11న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. -
ఎంపీగా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్