Karnataka: ‘కరవు వేళ.. లగ్జరీ విమానంలో ప్రయాణమా?’.. సిద్ధరామయ్యపై భాజపా ఫైర్!
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఇతర మంత్రులు కలిసి ఓ ప్రైవేటు జెట్లో ప్రయాణించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్న వేళ.. కాంగ్రెస్ నేతలు లగ్జరీ విమానంలో విహరిస్తున్నారంటూ భాజపా మండిపడింది.