Madhu Yashki: పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి..: మధుయాష్కీ
తెలంగాణలో దోపిడీకి కొత్తనిర్వచనం కనిపెట్టారని కాంగ్రెస్ నేత మధుయాష్కీ అన్నారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనంలో వాటాదారులవుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు దోపిడీదారులుగా మారుతున్నారు. వెంటనే మంత్రి పువ్వాడను వర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Published : 19 Apr 2022 18:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!