Madhu Yashki: పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి..: మధుయాష్కీ

తెలంగాణలో దోపిడీకి కొత్తనిర్వచనం కనిపెట్టారని కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ అన్నారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనంలో వాటాదారులవుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు దోపిడీదారులుగా మారుతున్నారు. వెంటనే మంత్రి పువ్వాడను వర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Published : 19 Apr 2022 18:46 IST

తెలంగాణలో దోపిడీకి కొత్తనిర్వచనం కనిపెట్టారని కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ అన్నారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనంలో వాటాదారులవుతున్నారు. ప్రజలను రక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు దోపిడీదారులుగా మారుతున్నారు. వెంటనే మంత్రి పువ్వాడను వర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని