Viral Video: వామ్మో.. ఇది ఆటోనా..పుష్పక విమానమా..?
ఆటోలో సాధారణంగా ఆరుగురు.. మహా అయితే 10 మంది కూర్చోవచ్చు. మరి 27 మంది కూర్చుంటే నిజంగా ఆశ్చర్యమే. ఉత్తర్ప్రదేశ్ లోని ఫతేపుర్ లో అచ్చంగా అలాగే జరిగింది. ఓ ఆటో అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఆపిన పోలీసులు అందులో కూర్చున్న ప్రయాణికులను చూసి ఆశ్చర్యపోయారు. అందులో ఏకంగా 27 మంది కూర్చొని ఉండడాన్ని గమనించారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశారు.
Published : 11 Jul 2022 20:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?