Anantapur: అడుగంటుతున్న జలాశయాలు.. నీటిఎద్దడితో ప్రజల దాహం కేకలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాహం కేకలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో పలు గ్రామల్లో భూగర్భజలాలు పాతాళానికి చేరి.. తాగునీటి పథకాలు మూలకుపడుతున్నాయి. నీటి సమస్య పరిష్కారానికి రూ.7 కోట్లు మంజూరుచేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటికీ సమాధానం రాలేదు.  

Published : 27 Mar 2024 11:34 IST

ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాహం కేకలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో పలు గ్రామల్లో భూగర్భజలాలు పాతాళానికి చేరి.. తాగునీటి పథకాలు మూలకుపడుతున్నాయి. నీటి సమస్య పరిష్కారానికి రూ.7 కోట్లు మంజూరుచేయాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపినా ఇప్పటికీ సమాధానం రాలేదు.  

Tags :

మరిన్ని