Bandi: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. వారిని కాపాడేందుకే సిట్..!: బండి సంజయ్
టీఎస్పీఎస్సీ(TSPSC) ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం నేపథ్యంలో ఆ కమిషన్ను రద్దు చేసి.. వారిని ప్రాసిక్యూషన్ చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ చంచల్గూడ కేంద్ర కారాగారంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సహా ఏడుగురు యువ మోర్చా కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం కారాగారం బయట సంజయ్ మీడియాతో మాడ్లాడారు. ఛైర్మన్ వద్ద ఉండాల్సిన పాస్వర్డ్ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపరు లీకేజ్ సంబంధించి ఐటీ శాఖ విఫలమైందని.. ఆ శాఖ మంత్రి కేటీఆర్ను పదవి నుంచి తప్పించాలన్నారు.
Updated : 16 Mar 2023 17:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్