G20 Summit: విజయవంతంగా ముగిసిన జీ-20 సదస్సు

భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ-20 (G20) శిఖరాగ్ర సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. సదస్సు నిర్వహణ, తీసుకున్న నిర్ణయాలపై సభ్య దేశాలన్నీసంతృప్తి వ్యక్తంచేశాయి. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌పై జరుగుతున్న కృషికి జీ-20 సదస్సు వేదిక కావటం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఐరాస సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను ప్రధాని మోదీ మరోసారి జీ-20 వేదిక నుంచి ప్రస్తావించారు

Published : 11 Sep 2023 09:52 IST

భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జీ-20 (G20) శిఖరాగ్ర సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. సదస్సు నిర్వహణ, తీసుకున్న నిర్ణయాలపై సభ్య దేశాలన్నీసంతృప్తి వ్యక్తంచేశాయి. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌పై జరుగుతున్న కృషికి జీ-20 సదస్సు వేదిక కావటం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఐరాస సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల ఆవశ్యకతను ప్రధాని మోదీ మరోసారి జీ-20 వేదిక నుంచి ప్రస్తావించారు

Tags :

మరిన్ని