Eatela Rajender: భారాస ఎమ్మెల్యేలే సీఎం కేసీఆర్ను కలవలేని పరిస్థితి!: ఈటల రాజేందర్
సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. భారాస ఎమ్మెల్యేలే సీఎంను కలవలేని పరిస్థితి తెలంగాణలో నెలకొందని ఆయన విమర్శించారు. సొంత పార్టీ నేతలే కేసీఆర్పై వ్యతిరేక భావంతో ఉన్నారని చెప్పారు. మూసీ నది ప్రక్షాళణ పేరిట రూ.కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడంలేదంటూ విమర్శలు గుప్పించారు.
Published : 30 Jun 2023 16:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం