Eatela Rajender: భారాస ఎమ్మెల్యేలే సీఎం కేసీఆర్‌ను కలవలేని పరిస్థితి!: ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. భారాస ఎమ్మెల్యేలే సీఎంను కలవలేని పరిస్థితి తెలంగాణలో నెలకొందని ఆయన విమర్శించారు. సొంత పార్టీ నేతలే కేసీఆర్‌పై వ్యతిరేక భావంతో ఉన్నారని చెప్పారు. మూసీ నది ప్రక్షాళణ పేరిట రూ.కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడంలేదంటూ విమర్శలు గుప్పించారు.   

Published : 30 Jun 2023 16:19 IST

సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Eatela Rajender) అన్నారు. భారాస ఎమ్మెల్యేలే సీఎంను కలవలేని పరిస్థితి తెలంగాణలో నెలకొందని ఆయన విమర్శించారు. సొంత పార్టీ నేతలే కేసీఆర్‌పై వ్యతిరేక భావంతో ఉన్నారని చెప్పారు. మూసీ నది ప్రక్షాళణ పేరిట రూ.కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. ఫలితం మాత్రం కనిపించడంలేదంటూ విమర్శలు గుప్పించారు.   

Tags :

మరిన్ని