Raghunandan Rao: ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆనాడే చెప్పాను.. అదే నిజమైంది: రఘునందన్‌రావు

రాజకీయ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు భాజపా నేత రఘునందన్‌ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. ‘‘దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. ఇదే మాట నేను ఉప ఎన్నిక సమయంలో చెప్పాను. నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైంది’’ అని అన్నారు.

Published : 27 Mar 2024 19:21 IST

రాజకీయ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తాకు భాజపా నేత రఘునందన్‌ రావు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరినట్లు చెప్పారు. ‘‘దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు. ఇదే మాట నేను ఉప ఎన్నిక సమయంలో చెప్పాను. నేను చెప్పిందే.. ఇప్పుడు నిజమైంది’’ అని అన్నారు.

Tags :

మరిన్ని