కాపు రిజర్వేషన్లపై అనాలోచితంగా మాట్లాడుతున్నారు: పేర్ని నానికి సోము వీర్రాజు కౌంటర్‌

కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోని కాదని.. కావాలనే కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పేర్ని నాని అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.  అధికారం కోసమే వైకాపా, తెలుగుదేశం నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పరిష్కారం కోసమే భాజపా పాదయాత్రలు చేస్తోందని అన్నారు.

Updated : 28 Dec 2022 16:55 IST

కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోని కాదని.. కావాలనే కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి పేర్ని నాని అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.  అధికారం కోసమే వైకాపా, తెలుగుదేశం నాయకులు పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పరిష్కారం కోసమే భాజపా పాదయాత్రలు చేస్తోందని అన్నారు.

Tags :

మరిన్ని