Chandrababu: జగన్‌ను ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే!: చంద్రబాబు

వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో ఆయన మాట్లాడారు.

Updated : 27 Mar 2024 14:47 IST

వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో ఆయన మాట్లాడారు.

Tags :

మరిన్ని