Andhra news: రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు
సీఎం కాన్వాయ్ కోసం వాహనం కావాలని ఒంగోలులో ఆర్టీఏ అధికారుల దౌర్జన్యకాండపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మండిపడ్డారు. అద్దెకు తెచ్చుకున్న వారికి చెప్పకుండా కారును బలవతంగా తీసుకెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. ఏం జరుగుతుందో తెలియక వినుకొండ నుంచి తిరుమల దైవ దర్శనానికి వెళ్తున్న కుటుంబం మార్గ మధ్యలో నడిరోడ్డుపై అవస్థలు పడాల్సి వచ్చింది. రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనమని చంద్రబాబు అన్నారు.
Published : 21 Apr 2022 12:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్