TS News: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్మాల్ కేసు.. నలుగురి అరెస్ట్
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల గోల్మాల్ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాకు చెందిన రవినాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు క్యాంపు కార్యాలయంలో పొరుగు సేవల ఉద్యోగిగా పని చేసిన జోగుల నరేశ్తో పాటు అసెంబ్లీలో అటెండర్గా పని చేసిన వెంకటేశ్ గౌడ్, డ్రైవర్ కొర్లపాటి వంశీ, గోదావరిఖనికి చెందిన ఓంకార్ను అరెస్ట్ చేశారు.
Updated : 27 Mar 2024 17:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!