CPI Ramakrishna: సీఎం జగన్.. రాష్ట్రాన్ని అదానికి దోచి పెడుతున్నారు: సీపీఐ రామకృష్ణ
స్టీల్ ప్లాంట్ భూముల్లో 1400 ఎకరాల భూమి దక్కించుకోవడానికే అదానితో సీఎం సమావేశమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Ramakrishna) ఆరోపించారు.. విజయవాడ దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అదానికి దోచి పెడుతున్నారని మండిపడ్డారు. పొత్తుల పై రామకృష్ణ స్పందిస్తూ...కేంద్రంలో మోదీ, ఏపీలో జగన్ ప్రభుత్వాలను సాగనంపడం తమ విధానమన్నారు.
Published : 30 Sep 2023 18:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సూర్యకుమార్ యాదవ్ శతకం.. హైదరాబాద్పై ముంబయి విజయం
-
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం