Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో ‘మోదీ మోదీ..’ అంటూ నినాదాలు!
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాజపా కార్యకర్తలు ‘మోదీ మోదీ..’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే రాహుల్ తన వాహనం దిగి వారి దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. ఆ సమయంలో వారు జైశ్రీరామ్ అని కూడా నినదించారు. వారు ఇచ్చిన బంగాళదుంపలను రాహుల్ స్వీకరించారు. అనంతరం కారు ఎక్కి భాజపా కార్యకర్తలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. మధ్యప్రదేశ్లోని షాజాపుర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Published : 05 Mar 2024 22:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!