Rahul Gandhi: రాహుల్ గాంధీ యాత్రలో ‘మోదీ మోదీ..’ అంటూ నినాదాలు!

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాజపా కార్యకర్తలు ‘మోదీ మోదీ..’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే రాహుల్ తన వాహనం దిగి వారి దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. ఆ సమయంలో వారు జైశ్రీరామ్ అని కూడా నినదించారు. వారు ఇచ్చిన బంగాళదుంపలను రాహుల్  స్వీకరించారు. అనంతరం కారు ఎక్కి భాజపా కార్యకర్తలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపుర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Published : 05 Mar 2024 22:10 IST

రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాజపా కార్యకర్తలు ‘మోదీ మోదీ..’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే రాహుల్ తన వాహనం దిగి వారి దగ్గరకు వెళ్లి కరచాలనం చేశారు. ఆ సమయంలో వారు జైశ్రీరామ్ అని కూడా నినదించారు. వారు ఇచ్చిన బంగాళదుంపలను రాహుల్  స్వీకరించారు. అనంతరం కారు ఎక్కి భాజపా కార్యకర్తలకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని షాజాపుర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Tags :

మరిన్ని