Politics news: దేశ రాజకీయాల్లో పెరిగిన వ్యూహకర్తల పెత్తనం.. పార్టీలను శాసించేది వారే!
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. ఎక్సెల్ షీట్లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, లక్షిత సమాచార షేరింగ్, సర్వే నివేదికలు, టెక్నాలజీ, అపరిమిత డేటానే ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యాంశాలయ్యాయి. గతంలో తెరవెనుక ఉండి సలహాలను ఇచ్చే వ్యూహకర్తలు ఇప్పుడు తెరమీదకు వచ్చి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ అన్నింటినీ శాసిస్తున్నారు.
Published : 18 Apr 2024 11:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పంత్ 4 నెలల్లో 16 కేజీలు తగ్గాడు.. కేవలం 5ml ఆలివ్ ఆయిల్ వాడేవాడు!
-
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డులు బ్లాక్.. ఎందుకో తెలుసా?
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం