₹20 కోట్లతో ఈటల హత్యకు కుట్ర: జమున సంచలన ఆరోపణలు

భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున (Eatela Jamuna) సంచలన ఆరోపణలు చేశారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ భారాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నట్లు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

Updated : 27 Jun 2023 16:32 IST

భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన సతీమణి జమున (Eatela Jamuna) సంచలన ఆరోపణలు చేశారు. రూ.20 కోట్లు ఇచ్చి ఈటలను చంపిస్తానంటూ భారాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నట్లు తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు