Errabelli: ఆ ఆరోపణలు రుజువు చేయకుంటే.. రేవంత్, బండికీ జైలు శిక్షే: ఎర్రబెల్లి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో చేస్తున్న ఆరోపణలు నిరూపించకుంటే.. రేవంత్ రెడ్డి, బండి సంజయ్కి కూడా జైలు శిక్ష ఖాయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు రుజువు చేయకుంటే రాహుల్ గాంధీలా.. వారు జైలు శిక్షకు అర్హులవుతారన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో FSCS సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవంలో మంత్రి ఈ వాఖ్యలు చేశారు.
Published : 24 Mar 2023 16:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!