GST: జీఎస్టీ పెంపుతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో చేసిన మార్పులతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. పాలపై కూడా జీఎస్టీ వేయడంతో.. డెయిరీ పరిశ్రమ కుదేలవుతోందని పాల ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 16 Aug 2022 09:30 IST

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో చేసిన మార్పులతో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. పాలపై కూడా జీఎస్టీ వేయడంతో.. డెయిరీ పరిశ్రమ కుదేలవుతోందని పాల ఉత్పత్తిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని