Margadarsi: మార్గదర్శి ఆస్తుల జప్తు చెల్లదు: గుంటూరు పీడీజే కోర్టు తీర్పు
మార్గదర్శి చిట్ఫండ్ ఆస్తులను జప్తు చేయడం ద్వారా సంస్థ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ యత్నాలకు సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి వైపు న్యాయం ఉందని మరోసారి రుజువైంది. మార్గదర్శికి చెందిన రూ. 1,050 కోట్ల చరాస్తుల మధ్యంతర జప్తును (ఎటాచ్మెంట్) ఖరారు చేయాలన్న సీఐడీ విన్నపాన్ని గుంటూరు పీడీజే (జిల్లా ప్రధాన న్యాయమూర్తి) కోర్టు తోసిపుచ్చింది.
Published : 12 Dec 2023 09:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి