Adani Group: అదానీ - హిండెన్ బర్గ్ వ్యవహారం.. కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం

అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారం వెలుగుచూసిన వేళ.. సుప్రీంకోర్టు (Supreme court) సూచన మేరకు సెబీ యంత్రాంగాన్ని పటిష్ఠ పరిచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

Published : 13 Feb 2023 21:54 IST

అదానీ గ్రూప్‌ (Adani Group) వ్యవహారం వెలుగుచూసిన వేళ.. సుప్రీంకోర్టు (Supreme court) సూచన మేరకు సెబీ యంత్రాంగాన్ని పటిష్ఠ పరిచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందుకోసం కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది.

Tags :

మరిన్ని