Rajnath Singh: భారత్‌ గౌరవ ప్రతిష్ఠల కోసం.. నియంత్రణ రేఖ దాటివెళ్తాం: రాజ్‌నాథ్‌ సింగ్‌

దేశం కోసం అవసరమైతే మరోసారి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పేర్కొన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆయన ద్రాస్‌లోని కార్గిల్‌ యద్ధ స్మారకం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్‌ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని.. ప్రజలు కూడా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

Published : 26 Jul 2023 17:09 IST

దేశం కోసం అవసరమైతే మరోసారి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) పేర్కొన్నారు. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ సందర్భంగా ఆయన ద్రాస్‌లోని కార్గిల్‌ యద్ధ స్మారకం వద్ద జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. భారత్‌ గౌరవ ప్రతిష్ఠలను కాపాడుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి సిద్ధంగా ఉందని.. ప్రజలు కూడా సైన్యానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

Tags :

మరిన్ని