Congress: రేవంత్, మాణిక్కం ఠాగూర్ తీరుపై నేతల అసంతృప్తి
రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు మళ్లీ మెుదలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి నిరసన గళమెత్తిన కొందరు అధిష్ఠానానికి లేఖలు రాశారు. తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ రగిలిపోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి సోనియాతో భేటీ అయ్యేందుకు అపాయింట్మెంట్ కోరారు.
Published : 18 Aug 2022 20:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?