Congress: రేవంత్, మాణిక్కం ఠాగూర్ తీరుపై నేతల అసంతృప్తి

రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మళ్లీ మెుదలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి నిరసన గళమెత్తిన కొందరు అధిష్ఠానానికి లేఖలు రాశారు. తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ రగిలిపోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మర్రి శశిధర్  రెడ్డి సోనియాతో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.

Published : 18 Aug 2022 20:24 IST

రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు మళ్లీ మెుదలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీరుపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి నిరసన గళమెత్తిన కొందరు అధిష్ఠానానికి లేఖలు రాశారు. తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదంటూ రగిలిపోతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మర్రి శశిధర్  రెడ్డి సోనియాతో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ కోరారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు