KCR: 12 లక్షల మందితో కిసాన్‌ ర్యాలీ!: కేసీఆర్‌

భారత పరివర్తనే భారాస (BRS) మిషన్ అని గులాబీ దళపతి కేసీఆర్ (KCR) స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహారాష్ట్ర సహా దేశమంతటా భారాస ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు, ప్రజా, రైతు సంఘాల ప్రతినిధులు భారాస తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్రలో 12లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేసీఆర్  ప్రకటించారు.

Published : 27 Apr 2023 09:54 IST

భారత పరివర్తనే భారాస (BRS) మిషన్ అని గులాబీ దళపతి కేసీఆర్ (KCR) స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహారాష్ట్ర సహా దేశమంతటా భారాస ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు, ప్రజా, రైతు సంఘాల ప్రతినిధులు భారాస తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్రలో 12లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేసీఆర్  ప్రకటించారు.

Tags :

మరిన్ని