KCR: 12 లక్షల మందితో కిసాన్ ర్యాలీ!: కేసీఆర్
భారత పరివర్తనే భారాస (BRS) మిషన్ అని గులాబీ దళపతి కేసీఆర్ (KCR) స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో మహారాష్ట్ర సహా దేశమంతటా భారాస ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నాయకులు, ప్రజా, రైతు సంఘాల ప్రతినిధులు భారాస తీర్థం పుచ్చుకున్నారు. మహారాష్ట్రలో 12లక్షల మందితో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
Published : 27 Apr 2023 09:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్