Mulugu: కన్నీటిసంద్రంలో కొండాయి గ్రామస్థులు

ములుగు (Mulugu) జిల్లాలోని కొండాయి వాసులకు వరద విషాదాన్ని మిగిల్చింది. గ్రామంలో ఎనిమిది మందిని బలిగొంది. వరద బారి నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి వెళదామనుకున్న వారంతా అదే వరద బారినపడి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అభం శుభం తెలియని తమపై వరుణుడు ఉగ్రపంజా విసిరాడని బాధిత గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

Published : 29 Jul 2023 12:04 IST

ములుగు (Mulugu) జిల్లాలోని కొండాయి వాసులకు వరద విషాదాన్ని మిగిల్చింది. గ్రామంలో ఎనిమిది మందిని బలిగొంది. వరద బారి నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి వెళదామనుకున్న వారంతా అదే వరద బారినపడి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అభం శుభం తెలియని తమపై వరుణుడు ఉగ్రపంజా విసిరాడని బాధిత గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.

Tags :

మరిన్ని