Mulugu: కన్నీటిసంద్రంలో కొండాయి గ్రామస్థులు
ములుగు (Mulugu) జిల్లాలోని కొండాయి వాసులకు వరద విషాదాన్ని మిగిల్చింది. గ్రామంలో ఎనిమిది మందిని బలిగొంది. వరద బారి నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి వెళదామనుకున్న వారంతా అదే వరద బారినపడి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అభం శుభం తెలియని తమపై వరుణుడు ఉగ్రపంజా విసిరాడని బాధిత గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
Published : 29 Jul 2023 12:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?