Viral Video: ఆపదలో ఉన్న వ్యక్తిని రక్షించబోయి ప్రాణాలు కోల్పోయి!
మానవత్వంతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని రక్షించబోయి తానే ప్రాణాలు కోల్పోయిన ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగింది. వడ్డేపల్లి మార్గంలో ఉన్న లారీ వద్ద గిలగిలా కొట్టుకుంటున్న వ్యక్తికి.. కరెంట్ షాక్ తగిలింది అని తెలియక మద్దిలేటి అనే వ్యక్తి రక్షించబోయాడు. బాధితుణ్ని రక్షించే క్రమంలో విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
Published : 16 Jun 2022 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్
-
వైట్హౌస్ గేటును ఢీకొన్న కారు.. డ్రైవర్ మృతి
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ