కర్ణాటకలో మార్గదర్శి మరో బ్రాంచ్
కర్ణాటకలోని హవేరీలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 110వ బ్రాంచ్ ప్రారంభమైంది. కర్ణాటక మార్గదర్శి డైరెక్టర్ పి.లక్ష్మణరావు నూతన బ్రాంచ్ను ప్రారంభించారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కోట్రప్ప బనకర్, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. సమష్టి కృషి, ప్రజల విశ్వాసం చూరగొనడం వల్లే కర్ణాటకలో 23వ బ్రాంచ్ తెరవగలిగామని చెప్పారు.
Updated : 17 Oct 2023 00:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం
-
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
-
‘నిన్ను చూసి గర్వపడుతున్నాం’ పూంచ్లో అమరుడైన సైనికుడి సోదరి ఆవేదన
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!