Harish Rao: అధైర్య పడొద్దు.. గిద్దె రామనరసయ్యకు మంత్రి హరీశ్ పరామర్శ
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జానపద గాయకుడు గిద్దె రామనరసయ్యను మంత్రి హరీశ్ రావు (Harish Rao) పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమం సమయంలో తన పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన రామనర్సయ్యకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. త్వరగా కోలుకుంటారంటూ ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అంతకుముందు రామనరసయ్య అనారోగ్యంగా ఉన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ద్వారా తెలుసుకున్న మంత్రి.. ఆయనను నిమ్స్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
Updated : 13 Jun 2023 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు