Komatireddy: భారాస, భాజపా నేతలు గల్లీలో కొట్టుకుంటరు.. దిల్లీలో దోస్తీ చేస్తరు: మంత్రి కోమటిరెడ్డి
భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. భారాస, భాజపా నేతలు గల్లీలో కొట్టుకుంటారు.. దిల్లీలో దోస్తీ చేస్తారని ఎద్దేవా చేశారు.
Updated : 15 Mar 2024 19:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య