Komatireddy: భారాస, భాజపా నేతలు గల్లీలో కొట్టుకుంటరు.. దిల్లీలో దోస్తీ చేస్తరు: మంత్రి కోమటిరెడ్డి

భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. భారాస, భాజపా నేతలు గల్లీలో కొట్టుకుంటారు.. దిల్లీలో దోస్తీ చేస్తారని ఎద్దేవా చేశారు. 

Updated : 15 Mar 2024 19:47 IST

భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ చేపట్టిన సోదాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkatreddy) అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వేళ సోదాలు ఎవరి కోసమని ప్రశ్నించారు. భారాస, భాజపా నేతలు గల్లీలో కొట్టుకుంటారు.. దిల్లీలో దోస్తీ చేస్తారని ఎద్దేవా చేశారు. 

Tags :

మరిన్ని