YSRCP: మంత్రి పెద్దిరెడ్డికి చేదు అనుభవం.. అడ్డుకున్న వైకాపా కార్యకర్తలు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)కి చేదు అనుభవం ఎదురైంది. కుప్పం పర్యటన వెళ్తుండగా వి.కోటలో ఆయనను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పంచాయతీకి నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని అడ్డుపడ్డారు. నాలుగేళ్ల నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రూ.20 కోట్ల నీటి బిల్లులు చెల్లించాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

Published : 24 Jan 2024 15:31 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)కి చేదు అనుభవం ఎదురైంది. కుప్పం పర్యటన వెళ్తుండగా వి.కోటలో ఆయనను వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. పంచాయతీకి నీటి సరఫరా బిల్లులు చెల్లించలేదని అడ్డుపడ్డారు. నాలుగేళ్ల నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రూ.20 కోట్ల నీటి బిల్లులు చెల్లించాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని