Talasani: జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారాస సిద్ధంగా ఉంది: తలసాని
కర్ణాటకలో ప్రజలకి ఇచ్చిన హామీలని అమలు చేయక కాంగ్రెస్ చేతులేత్తేసే ఆలోచనలో ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అరోపించారు. డిక్లరేషన్లతో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు తిరగుతున్నారన్న ఆయన వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం నమ్మరని విమర్శించారు. కేంద్రం నుంచి ఏ ప్రాజెక్టు తీసుకురాని భాజపా నాయకులు లేని పోని మాటలతో ప్రజలని మభ్య పెడుతున్నారని విమర్శించారు. జమిలి ఎన్నికలు వచ్చినా భారాస పార్టీ సిద్ధంగా ఉందని తెలిపారు.
Published : 14 Sep 2023 14:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు