Guntur: మంత్రికి స్వాగతం పలికిన పనిచేయని పరికరాలు, సమస్యలు..
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన విడదల రజినికి గుంటూరు జీజీహెచ్లో సమస్యలు స్వాగతం పలికాయి. ఆసుపత్రిని పరిశీలించగా అత్యవసర విభాగంలో కనీస సౌకర్యాల లేమి, పని చేయని వైద్య పరికరాలు వంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Published : 21 Apr 2022 10:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి