Hyderabad: హైదరాబాద్లో ఈ ఏడాది చివరినాటికి 31 ఎస్టీపీలు!
వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేసే విధంగా.. హైదరాబాద్ను దేశంలోనే తొలి నగరంగా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే నిర్మించిన దుర్గం చెరువు ఎస్టీపీ 7 ఎంఎల్డి సామర్థ్యం పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే రెండు మూడు నెలల్లో దుర్గం చెరువు ఎస్టీపీని ప్రారంభించాలని జలమండలి అధికారులు భావిస్తున్నారు. మొత్తం ఈ ఏడాది చివరినాటికి 31 ఎస్టీపీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Published : 26 Jun 2023 22:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్
-
సల్మాన్ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో నిందితుడి ఆత్మహత్య
-
మ్యూచువల్ ఫండ్ల కొత్త రూల్.. జాయింట్ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!
-
బరిలో వాళ్లు.. బయట వీళ్లు... ఐపీఎల్లో ఈ కోచ్లు కి‘రాక్’
-
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10వేల కోట్లు